పహల్గాం ఉగ్ర దాడి దరిమిలా పాకిస్థాన్పై తీసుకున్న ప్రతీకార చర్యల కొనసాగింపుగా తక్షణమే పాకిస్థానీలకు వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది.
అమెరికా తన కాన్సులేట్ను శుక్రవారం బెంగళూరులో ప్రారంభించింది. అమెరికా నిర్ణయాన్ని గణనీయమైన మైలురాయిగా అభివర్ణించిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్.. టెకీలు, వ్యాపార సందర్శకులు, విద్యార్థులకు ఇది
Arindam Bagchi | ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్ - కెనడా మధ్య
పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో
ఆరోపించారు. ఆ