కవిత్వం ఒక బ్రహ్మపదార్థం. దాన్ని ఉపాసించేవాడు బ్రహ్మ కావాలి. బ్రహ్మత్వాన్ని తెలుసుకొన్న వాడే బ్రహ్మ అవుతాడు. ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ (బ్రహ్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మగా మారిపోతాడు) అని వేదసూక్తి. బ్�
ఒకసారి ఆశ్రమంలో ఓ భక్తుడు తప్పు చేస్తే, మిగతావారంతా రమణ మహర్షికి ఫిర్యాదు చేశారు. అతణ్ని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టాలని అడిగారు. అప్పుడు మహర్షి అతణ్ని పిలిచి, నాలుగు మంచిమాటలు చెప్పి, ఆశ్రమం లోపలికి వెళ్లమన�
తమకు ఎంత పెద్ద ఉపద్రవం తలపెట్టిన వారికైనా సరే, తిరిగి కీడు చేయకపోవడం క్షమ. క్షమాగుణం సహజ లక్షణంగా ఉన్నవాళ్లు మాత్రమే తమకు నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకొని, కాలపరీక్షకు ఎదురు నిలుస్తారు. క్షమాగ�