వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూస్తే విష్ణుపురాణంలోని ఈ కింది శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధులో పేర్కొని ఉంది. సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతఃసుకుమారక మార
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి. ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి ॥ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి॥ఓం ఉమా పుత్రాయ నమః- బి
మట్టిలో మట్టి కలిస్తే అది మట్టిగా మాత్రమే మిగిలిపోతుంది. అదే మట్టికి ఒక విత్తనం, మొలక తోడైతే అది మహావృక్షాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ మొక్క పచ్చదనానికి, పర్యావరనానికి, ప్రజారోగ్యానికీ హామీ పడుతుంది. అందుక�
Vinayaka chavithi | వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే