పంట పొలాల్లోని లూజ్ వైర్లు సరిచేసినంకనే గ్రామంలోకి రావలంటూ గ్రామస్తుడు కర్రతో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లలో బుధవారం జరిగింది.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా యి. కార్డెన్ సెర్చ్లో(Cordon Search) పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి జనం దేహశుద్ధి చేశారు. చిక్మగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆదివారం ఏనుగు దాడి వల్ల మరణించిన మహిళ కుటుంబాన్ని పరామ�