MLA Sanjay | ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్, వర్షకొండ గ్రామాల్లో పల్లె దవాఖానలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జిల్లా వైద్యాధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రజల చెంతకు చేరాయని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ బద్దం మధుశేఖర్ అన్నారు
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. బస్తీ దవాఖానల మాదిరిగానే జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు 114 దవాఖానలు మంజూరయ్యాయి.