రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజక వర్గానికి పల్లే దవాఖానలు మంజూరయ్యాయని, పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
సీజనల్ వ్యాధులు పెరిగిపోవడంతో బస్తీ, పల్లె దవాఖానల్లో ఓపీలు రెట్టింపు అయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా డెంగీ, వైరల్ ఫీవర్, మలేరియా తదితర వ్యాధుల బారిన పడుతున్న రోగులు పల్లె, బస్తీ దవాఖ�
MLA Sanjay | ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్, వర్షకొండ గ్రామాల్లో పల్లె దవాఖానలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జిల్లా వైద్యాధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రజల చెంతకు చేరాయని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ బద్దం మధుశేఖర్ అన్నారు
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. బస్తీ దవాఖానల మాదిరిగానే జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు 114 దవాఖానలు మంజూరయ్యాయి.