Telangana | తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్రాజును ఈసీ రిలీవ్ చేసింది. సుదర
రాష్ట్రంలో అతిత్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైనట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక డిసెంబర్, జనవరిల