వికారాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.24.35 కోట్లతో పనులను చేపట్టి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
SCR | వికారాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్టీఎం-భువనేశ్వర్ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి..
న్ని రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని రైల్వేబోర్డు ప్రయాణికుల సౌకర్యాల కల్పన బృందం సభ్యులు తెలిపారు. మంగళవారం వారు తాండూరు రైల్వేస్టేషన్ను పరిశీలించి.. అక్కడి అధికారులతో పలు అంశాలపై చర్చించా�
వికారాబాద్ : రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం బాబాపూర్ గ్రామాని�
వికారాబాద్ : గంజాయి అమ్మిన, కొన్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేల్ అనే మహిళ రైల్వేస్�