ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్ : మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వరదలు ఉధృతంగా పారాయి. వికారాబాద్ పట్టణంలోని మద్గుల్ చిట్టంపల్లికి �
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగ�
పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం కన్న తల్లిని ఓ కసాయి కొడుకు హత్య చేసిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని ఖుదావంద్పూర్లో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గ�
చెరువులో గల్లంతు పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని మిట్టకోడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబీకులు, గ్రామస్తులు తెల
శంకర్పల్లి : మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య హత్య కేసులో నిందితులను శంకర్పల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో న�
అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం చెన్నంపల్లి గ్రామ శివారులో ఘటన నిందితులను పట్టుకుంటాం: డీసీపీ ప్రకాశ్రెడ్డి ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చెన్నంపల్లి గ్రామ శివారులో పారిశుధ్య కార్మికు�
పెద్దేముల్ : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన
తాండూరు రూరల్ : గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన కరోణ్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివానం ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళప్ప వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి (50) శవ�
కొడంగల్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి తృటిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అత్త�
బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శని
మోమిన్పేట : శంషాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని స్వస్థలం వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామం. చేవెళ్లలో విధులు నిర్వహించేవారు. శనివారం ఉద
కొడంగల్ : కుటంబ గొడవలో క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిట్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్లపల్లి గ్రామానికి చ�