Ambati Rambabu | విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ కనిపించకుండా పోవడంపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ రౌడీ షీటర్లకు..