మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్ర
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేళతాళాలతో శోభాయాత్రగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా సంబురాలు జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు
‘శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ..’ అనే శమీ శ్లోకం వాడవాడలా మిన్నంటింది. సర్వజనులకు సకల విజయాలు అందించే జగన్మాతను దర్శించిన భక్తజనం పులకించిపోయింది.
విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్లను పూలమాలలు