విశాఖపట్నంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఓకే అయ్యాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు మహా సంప్రోక్షణ జరిపేందుకు ఏర్పాట్లు...
సత్తుపల్లి :మండల పరిధిలోని సిద్ధారం ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక
కల్యాణానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భక్తులతో కిటకిటలాడిన ఆలయం జనగామ రూరల్ : కల్యాణం, కమనీయం అనందదాయకంగా సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తుల మధ్య, మంగళవాయిద్యాలతో అర్చకుల విశేష పూజలతో స్�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని గుంతపల్లిలో నూతనంగా నిర్మించిన సీతరామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభం, నవగ్రహా ధ్వజ ప్రతిష్ఠ, సర్పంచ్ కరిమెల వెంకటేష్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ�
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బంగారు మైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠపాన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రా