కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, బాధితుల గోడు వినేవారే కరువయ్యారని.. జిల్లా మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకుందామని వస్తే అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ ట్రిపుల్ ఆర్ బాధితు�
తమకు న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు కొడంగల్ ప్రాజెక్టుకు భూములు అప్పగించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బుధవారం నారాయణపేట జిల్లా దా మరగిద్ద మండలం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కానుకుర్తి రిజర్వాయర్ బం
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�