Jagdeep Dhankhar | భారత ఉపరాష్ట్రపతి (Vice president) జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామాకు రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆ రాజీనామాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) కి పంపారు.
Jagdeep Dhankhar | దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవ
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా 98 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈ తంతు ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ �
భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టాలి : ఉప రాష్ట్రపతి | భవిష్యత్లో ఎదురయ్యే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనే దిశగా పరిశోధనలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ
శంషాబాద్, జూలై 16: ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ �
హదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఉప రాష్�
కరోనాపై సోషల్మీడియా వేదికగా అవగాహన నాలుగు నెలలుగా విస్తృత కార్యక్రమాలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనాపై సామాజిక మాధ్యమాలు వేదికగా వెబినార్లు, అవగాహన సదస్సులు నిర్వహించి ఉపరాష్ట్రపతి వెంకయ�
న్యూఢిల్లీ : భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తలను ప�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలిఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగా ణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్యను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బతుకుబాట, వాసర జ్ఞాన సరస్వతిస్తవం పుస్త�
చెన్నై:కరోనా మహమ్మారి వంటి కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులను ఆరంభంలోనే ఎదుర్కొని, వాటితో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. హఠాత్తుగా, మ�
చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.