Vikarabad | మండల కేంద్రంలోని పశువుల దవాఖానలో వైద్యుడు లేక పశువులకు సరైన చికిత్స అందడం లేదని మండలంలోని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు గడుస్తున్న పశు వైద్యుడిని ప్రభుత్వం నియమించడం లేదని అన్న�
Farmers protest | పశువుల డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తమ పశువులకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపిస్తూ హన్వాడ రైతులు శనివారం వేపూర్ గ్రామంలో పశువుల దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
Dairy Farm | గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మంచి లాభాలు సాధించవచ్చని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
Adilabad | తోటి సిబ్బంది నుంచి లంచం తీసుకుంటూ వెటర్నరీ వైద్యుడు(Veterinary doctor)ఏసీబీకి పట్టుబడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది.
ఇంట్లో ఉన్న జంతువుకు ఆరోగ్యం బాగలేదని ఫోన్ చేసిందా కుటుంబం. దాంతో మూగజీవిని కాపాడటం కోసం గబగబా అన్నీ సర్దుకొని ఆ ఇంటి ముందు వాలిపోయాడో వెటర్నరీ డాక్టర్. అంతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల�