తడి, పొడి చెత్త సేకరణతో తయారు చేసే వర్మి కంపోస్ట్తో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయంతో పాటు ఉపయోగాలు ఉంటాయని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, దేవరకొండ డివిజినల్ పంచాయతీ అధికారి శంకర్ నాయక్ తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బల్దియాలు మరోసారి మెరిశాయి. ముఖ్యంగా కరీంనగర్ మరోసారి సత్తా చాటింది. దేశంలో 446 నగరాలతో పోటీ పడి 6,241 మార్కులతో 81వ ర్యాంకు సాధించింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు ప్రధానంగా పండించే పంట వరి. వరి పండించడంలో రైతులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మితిమీరిన తెగులు సోకడంతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. నారుమడి వేసిన నాటి నుంచి కోత క�
ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ చిన్న చిన్న సూత్రాలు పాటించి సమీకృత పోషక పదార్థాలను అందజేసే ఐదు రకాల కూరగాయలను సంవత్సరం పొడవునా పండించే అనువైన సమర్థ్ద విధానమే బయో ఇన్టెన్సి
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది నందిగామ మండలంలోని కన్హా గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.