2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన ప్రైవేట్ డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని.. పలువురు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ..
వివిధ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి బుధవారం తెలిపారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతామని, అందుకోసం అ
టీఎస్ఎప్పీఆర్బీ ద్వారా చేపడుతున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ రెండో రోజు గురువారం కొనసాగింది. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ �