సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసుకుంటే అధికార యంత్రాం గం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వాటన్నింటినీ నేలమట్టం చేస్తుంది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది? అం
కొద్దిపాటి పొలం. అరకొర రాబడి. అప్పుల తిప్పలు. ‘కుటుంబం గట్టెక్కడం ఎలా? పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేది ఎలా?’ అనే ఆ ఇల్లాలి తపన నుంచే ఓ బిజినెస్ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒరుగుల వ్యాపారం మొదలైంది. ఏడాదంతా కొన�
ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం.. అమెరికా, ఆస్ట్రేలియా అంటూ విదేశాల బాట పట్టిన వాళ్లంతా అమ్మచేతి వంటను మిస్సవుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారే. ఏ ప్రవాసుడిని కదిపినా.. �
ఎఫ్ఎంసీజీ సంస్థ విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. దేశీయ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి వస్తున్నట్టు గురువారం ప్రకటించింది. స్నాక్ ఫుడ్, స్పైసెస్, రెడీ-టు-ఈట్ మార్కెట్లో ప్రధాన సంస�