వెంకటేష్ ఖని పంచాయతీ పరిధిలోని సెవెన్ ఇంక్లైన్ గుట్టపై ఘనంగా శ్రీ భూనీల సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కల్యాణ క్రతువు భక్తులను విశేషంగా ఆక�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గ