విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సినిమా అసురన్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాను మే14న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. యాక్షన్ థ్రి
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. విభిన్నమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంస
నందకిశోర్, సిరి హనుమంతు జంటగా నటిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్లా దర్శకుడు. టి. ఫణిరాజ్గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ను అగ్ర హీరో వెంకటేష్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ
సీనియర్ హీరోల్లో వెంకటేష్ కంటే బిజీగా ఎవరూ లేరిప్పుడు. ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు ఈయన. ఇలాంటి సమయంలో ఆయనకు వచ్చిన బంపర్ ఆఫర్ దృశ్యం 2. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియ
విక్టీరీ వెంకటేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా మారిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీని మ�
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టాడు. ప్రస్తుతం డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన కథలు అ�
తెలుగులో ఎన్ని కొత్త కథలు వచ్చినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకుంటున్నారు. అందులోనూ మన పక్క ఇండస్ట్రీలో వచ్చిన కథలనే తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెడ�
2020 అంతా కరోనాకు బలైపోవడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయారు. ఎన్నో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయని హీరో