కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం మాటల్లో సులభమే. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చాలంటే ఫైళ్ల మార్పిడి, నోట్ల జత, ఒక అధికారి నుండి మరొక అధికారి వరకు తిరిగే ప్రక్రియలోనే నెలలు గడుస్తున్నా
గతంలో సింగరేణి సంస్థలో ఏదైనా ప్రమాదం జరిగితే దానిపై లోతైన విచారణ జరిపి, మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ మారింది. అధికారుల తీరు కూడా అంతకు మించి మా�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో మరోసారి వాహనంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది. దుమ్ము నియంత్రణ కోసం నీటిని స్ప్రే చేసే వాటర్ ట్యాంకర్ నంబర్–4లో గురువారం సాయంత్రం అక�
వారి ఆర్థిక పరిస్థితులు దళారులకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. సింగరేణి యాజమాన్యం లక్ష్యం నీరుగారి పోతుంది. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ ఆర్ �