రాష్ట్రంలో బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పేరుచెప్పి పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకచోట కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) అధికారు�
వేములవాడ పట్టణం బంద్ సక్సెస్ అయింది. అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని వచ్చే నెల 15 నుంచి మూసివేయాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్�
ఎములాడ కిక్కిరిసింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తాకిడి కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసిన భక్తుల�
ప్రజా సంక్షేమంలో ఎప్పుడూ ముందుండే బీఆర్ఎస్ ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల రైతుల కోసం అత్యాధునిక హంగులతో రెండు అంతస్తుల్లో కూరగాయల మార్కెట్ను నిర్మించింది.