గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ- 2025 అవార్డు వరించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు,
గోదావరిఖనికి చెందిన సీనియర్ కళాకారుడు, విలక్షణ నటుడు వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. నటనపై ఆసక్తితో కళారంగంలో అడుగుపెట్టిన వేముల అశోక్ ఇప్పటివరకు 80 లఘు చిత్రాల్లో న�
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ హైకమాండ్ సోమవారం ప్రకటించింది. 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 8మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో కమిటీని నియమించినట్టు వెల్లడించింది.
godhavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 3: గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ అమేజింగ్ స్టార్, కళాకారుడు వేముల అశోక్ ప్రతిభకు పలు అవార్డులు వరించాయి. కరోనా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన మూడు సినిమాలకు ఎనిమిది ఆవార్డులు ద�