పుట్టిన రోజు అంటే సన్నిహితుల మధ్య జరుపుకోవడం.. లేదంటే పది మందికి అన్నదానం చేయడం సహజం. కానీ, గోదావరిఖనికి చెందిన బుల్లితెర నటుడు, సీనియర్ కళాకారుడు అశోక్ వేముల మాత్రం వినూత్న కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు (Vemula) చేరకున్న మంత్రి కేటీఆర్.. ఎస్జీడ�
నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండలం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు మండల ప్రారంభోత్సం జరగనున్నది.
వరంగల్ సభలో రాహుల్వ్యాఖ్యలు చూస్తే ఆయనపై జాలేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పట్ట పగలు డబ్బు సంచుల తో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్రిప్ట్ చదివి రాహుల్, తన అజ్ఞానాన్ని బయట పెట