కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. లోక్సభ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా ఆయన నిలిచారు.
Aligireddy Praveen Reddy | కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ పత్రాలను
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన మూడు ఎంపీ టికెట్లను కాంగ్రెస్ పార్టీ మాల సామాజికవర్గానికే కట్టబెట్టినట్టయ్యింది.