అంబా భవానీ లిఫ్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునిగల్ పరిధిలో గల గోపాలస్వామి (గురునానక్) ఆలయంలో బావోజీలకు పూజలు చ�
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మొదటి నుంచి కేవలం పొదుపు సంఘాలుగానే వ్యవహరించిన స్వయం సహాయక సంఘాల దశ దిశ మార్చుతూ ఆర్థిక వృద్ధి సా�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే కూరగాయలు, పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా వికారాబాద�
Speaker Pocharam | 969లో సిరిసిల్ల, మాచారెడ్డి ప్రాంతాల్లో నాడు గడ్డి దొరకని పరిస్థితి ఉండేదని, నేడు ఎటు చూసినా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.