Veerabrahmendra Swamy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బ్రహ్మగిరి ఆలయంలో బుధవారం శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మండలంలోని కేశవాపూర్ పరిధిలోని రామలింగేశ్వరస్వామి గుట్టపై వీరబ్రహ్మేంద్ర స్వామి పేరిట భూమిని అదే గ్రామానికి చెందిన కందారపు రమేశచార్యులు స్వాహా చేశారని గ్రామస్తులు అరోపిస్తున్నారు.
మండలంలోని కేశవాపూర్ రామస్వామి గుట్టపైన ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్నాడు. ఈ గుట్టపైన స్వామి వారికి గుడి లేదు.. .గోపురం లేదు. చిన్న రేకుల షెడ్లో �
మండలంలోని జటప్రోల్ గ్రామంలో ని అతిపురాతన ఆలయంలో వెలిసిన మదన గోపాలస్వామి రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కనులపండువగా నిర్వహించారు. గత 40 ఏండ్ల కిందట పాత జటప్రోల్ గ్రామంలో మదన గోపాలస్వా మి బ్రహ్�