“పేదరికంతో డబ్బులకు ఇబ్బంది పడుతున్న కాలం. రోజంతా పనిచేసి తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వెళ్తే.. మా అబ్బాయి నా కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇద్దరం కలిసి తల్లెలు పెట్టుకొని తినేవాళ్లం. ఇప్పుడు సంపద పెర�
వెటరన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అజయ్ గోయెల్ తిరిగి సొంతగూటికి చేరారు. గతంలో వేదాంతను వీడి బైజూస్లో చేరిన ఆయన..తిరిగి వేదాంత నూతన చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎఫ్వోగా విధు�
మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40.84 శాతం తగ్గి రూ.3,308 కోట్లకు పరిమితమైంది. ఆదాయ�
రాష్ట్రాలను కోరిన వేదాంత లిమిటెడ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మైనింగ్ దిగ్గజం వేదాంత దేశంలో తొలి సెమికండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఆయా రాష్ర్టాలతో జరుపుతున్న చర్చలు తుదిదశలో