భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పింది. భారత్ తరఫున ఆమె 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. మిడిలార్డర్ బ్యాటర్గా గుర్తింపుపొందిన వేద.. 2017 వన్డే వరల్డ్ కప్, 2020 టీ20 �
Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
బీసీసీఐపై స్తాలేకర్ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా వల్ల తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిని బీసీసీఐ పట్టించుకోలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర
కరోనాతో ఇద్దరిని కోల్పోయిన భారత మహిళా క్రికెటర్ వేదన్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఇటీవల తల్లి చెవులాంబను కోల్పోయిన వేద.. ఇప్పు�
బెంగళూరు: కరోనా ఇండియన్ వుమెన్స్ టీమ్ ప్లేయర్ వేదా కృష్ణమూర్తిని మరోసారి విషాదంలో నింపింది. రెండు వారాల కిందటే ఆమె తల్లిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి తాజాగా ఆమె సోదరి మృతికీ కారణమైంది