అంతర్జాతీయ స్థాయిలో జేఎన్టీయూ ల్యాబ్ను రూపొందించనున్నట్లు వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ జేఎ�
నిరుద్యోగులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జాబ్మేళా వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలను జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు.
పీజీ డిప్లొమా కోర్సుల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)-జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.