తెలంగాణ కామర్స్ అసోసియేషన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జూన్ 24న నల్లగొండలోని ఎంజీయూలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ పోస్టర్ను శనివారం యూనివర్సిటీలో వీసీ సీహెచ్. గ
నేటి ఆధునిక యుగంలో కామర్స్ ఆవశ్యకత ఎంతో పెరిగిందని, కామర్స్ కోర్సులు చదివే విద్యార్థులకు సమాజంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వీసీ సీహెచ్ గోపాల్రెడ్డి అన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ అధికారి వై.ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు వివిధ ప్రాంత�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. 2028 సంవత్సరం వరకు వర్సిటీ ఇదే హోదాలో యూజిసీలో కొనసాగనున్నది. గతంలో న్యాక్ ‘బీ’ గ్రేడ్ ఉండగా .. ప్రస్తుతం కొంత మెరుగు పడ�
విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 7 వ సెనెట్ కమిటీ సమావేశం బుధవారం మినీ