సారవంతమైన నేలపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని, భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగే అపురూప కానుక అదేనని శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బీ నీరజాప�
భవిష్యత్తులో ప్రతి అంశంలో మేధో సంపత్తి హకుల ప్రమేయం ఉంటుందని, ఆ హక్కులను కాపాడుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్య�
ఇజ్రాయెల్ దేశంలో తకువ నీటి వనరులు, కొద్దిపాటి భూముల్లో ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తూ అధిక ఉత్పాదకత, నాణ్యతను సాధిస్తున్నారని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపత
దేశంలో ఉద్యానరంగానికి ఉన్న అపారమైన అవకాశాల దృ ష్ట్యా భవిష్యత్తులో ఉద్యాన రంగానిదే కీలక పాత్ర అని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బీ నీరజాప్రభాకర్ చెప్పా రు.