అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో ఉత్తమ పద్ధతులపై మహిళా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8,9న ‘మెగా మహిళా రైతు మేళా’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవ�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నట్టు వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Agriculture University) రానున్న విద్యా సంవత్సరం కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్న�
సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిసున్నట్టు యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.
2047 నాటికి మానవ రహిత వ్యవసాయం అందుబాటులోకి రానున్నదని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థలు, వ్యవస్థలూ మారాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య