తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
Padmavathi Vasanthotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 4 నుంచి మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు 3న అంకురార్పణ జరుగనున్నది. ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులకు టీటీడీ అవకాశం కల్
vasanthotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో గురువారం సాయంత్రం వసంతోత్సవం కనుల పండువలా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవ
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండు రోజు సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్త�
తిరుపతి, మే 31: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు ఈరోజు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచా�
తిరుచానూరు,మే 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే �
తిరుపతి, మే 26: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించారు. వసంతోత్
ఈ నెల 25 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి.