భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.. అందుకే ఈ మాసాన్ని శుభాల మా సం.. పండుగల మాసం అంటారు.. శ్రావణం అంటే నే ఆధ్మాత్మిక మాసం.. ఈ నెలలో అన్ని రోజులు శు భకరమే.. నాగుల పంచమి మొదలు వర�
వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడాలంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వివ�
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు | శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భగా ప్రశాంత్నగర్ కనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేశారు.