సింగరేణి ఆసుపత్రిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు బుధవారం నిరసన దీక్ష చేపట్ట�
బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ మరో వందేళ్లపాటు గుర్తుండేలా జరగబోతోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం
ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే గొంతునొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని, ప్రశ్నించే వారిని పగబడితే ఊర్కునేది లేదని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిం�
తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగులుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చ�