రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ జాతీయస్థాయిలో రోల్ మాడల్గా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే అమలులోకి తేవాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
సామాజిక, ఆర్థిక కులగణన- 2011లోని తమ రాష్ట్ర వివరాలను అందజేయాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు.
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు