420హామీలు, ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా వె�
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసేందుకు అధికారులు కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్తో కలిపి శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేటలో లబ్ధ�
ఆడ పిల్లలను పుట్టనిద్దామని, స్వేచ్ఛగా ఎదగనిద్దామని, చదువునిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా మగ పిల్లలతో సమానంగా చూద్ద�