ఎల్లారెడ్డి రూరల్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ సంఘం అధ్యక్షు�
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారీ�
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రౌడీల పాలన కొనసాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని రంగంపేటకు చెందిన మహ్మద్ అనీఫ్ కుటుంబాన్ని ఆయన శనివారం
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెబుతామని ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్రెడ్డి హెచ్చరించారు.
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మళ్లీ బయటపడింది. ఈ ఏడాది మే 24వ తేదీన రచ్చబండ కార్యక్రమం సందర్భంగా తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు.. మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నా