Vaccines shortage: మహారాష్ట్రలో టీకాల కొరత ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం
న్యూఢిల్లీ: ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత నెలకొనగా మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు 1.29 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా అయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. అయితే ఇం�
వారణాసి : కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుతో యాంటీ బాడీలు వేగంగా పెరుగుతాయని బనారస్ హిందూ యూనివర్సిటీ జన్యు శాస్త్ర ప్రొఫెసర్ జ్ణానేశ్వర్ చౌబే అన్నారు. కొవిడ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ.. వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కోవిడ్ టీకాల కొరత ఏర్పడినట్లు ఆమె ఆరోపించారు. ప్
వ్యాక్సిన్ల కొరత | మహారాష్ట్రలోని పుణే నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. దీంతో నేడు నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.
విదేశీ కంపెనీల నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు పలురాష్ర్టాల యత్నాలు గ్లోబల్ టెండర్లు పిలుస్తామని వెల్లడి దేశంలో విపరీతంగా టీకాల కొరత డిమాండ్కు సరిపోని దేశీయ ఉత్పత్తి న్యూఢిల్లీ/బెంగళూరు, మే 11: దేశంలో కర
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్కు కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వార్తలను ఖండ
వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా వినియోగం సరిపడా డోసులు పంపని కేంద్ర ప్రభుత్వం నేడు 2.7 లక్షల డోసులు రాక.. చాలవంటున్న అధికారులు రాష్ట్రంలో టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాని కార�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమయ్యింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కే�
కేంద్రానికి సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ | కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల కొవిడ్ టీకాలు పంప
లండన్: కోవిడ్ వ్యాక్సిన్ల కొరత పేద దేశాలను పీడిస్తున్నది. సుమారు 60 పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయింది. ఆయా దేశాలకు సాయం చేస్తానన్న దేశాలన్నీ జూన్ వరకు కోవిడ్ టీకాలను బ్లాక్ చేశాయి.
ముంబై: కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజ�