జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, వైద్య�
ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పు�
హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్టలో గల ఉప్పుగూడ, పరివార్ టౌన్షిప్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ
వ్యాక్సిన్ల కొరత | మహారాష్ట్రలోని పుణే నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. దీంతో నేడు నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.
న్యూఢిల్లీ : తమ సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో పనులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం హెచ్చరించింది. సంస్థకు చెందిన 18 ఏండ్లకు పైబడిన విమాన సి�
నగర పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి.. వారి జాబితాను సిద్ధం చేయాలని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం డీసీపీలు, ఏసీపీలు, స్టేషన్ ఎస్హెచ్ఓలతో ఏర్పాటు
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇండియాలో నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసి�