వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబం దాఖలు చేసిన కేసులో రూ. 29 మిలియన్ డాలర్లు(రూ. 262 కోట్లు) నష్టపరిహారం చెల్లించేందుకు సీటెల్ అధికారులు అంగీకరించారు. 2023 జ
సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సూర్యాపేట వాసి నరేంద్రుని చిరు సాయి మృతి చెందాడు. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో కార్ ను టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా మంచు కుర�