అమెరికా | ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారు. ఇప్పటివరకు 3200 మందిని కాబూల్ నుంచి తరలించామని అమెరికా అధికార కేంద్రమైన వైట్హౌస్ ప్రకటించింది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను అమెరికా ఉపసంహరించుకోవడం ప్రారంభం కాగానే, ఇటు తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిధిని విస్తరించడం ప్రారంభించారు. కొన్ని వారాల వ్యవధిలోనే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి �