ఆరుగాలం కష్టించి వరి సేద్యం చేస్తున్న అన్నదాతలకు యూరియా వెతలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. పొలానికి వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్�
రాష్ట్రమంతటా యాసంగి సాగు జోరుగా సాగుతున్నది. ఈ సీజన్లో మక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేశారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడా యూరియాను అందుబాటులో ఉంచలేదు. వేల టన్నులు అవసరమై�
Uria | రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసంరైతు బారులు తీరకతప్పని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని, ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. దానికోసమూ గ�
పంటల సాగులో యూరియాతోపాటు ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. సేంద్రియ ఎర�