మునుపెన్నడూ లేని విధంగా ఎరువులకు కొరత ఏర్పడింది. ఓవైపు డిమాండ్ పెరగడం, మరోవైపు నిల్వలు పూర్తిగా తగ్గడంతో రైతులకు యూరియా అందే పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లాలో మార్క్ఫెడ్, ప్రైవేట్, సొసైటీ
కర్షకులకు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వానాకాలం సీజన్లో పంటల సాగును పండుగలా సాగిద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పంట కాలానికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో చేతికి తగ�
ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా బస్తాలు మరో పరీక్ష పెడుతున్నాయి. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయేన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వ�