ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పంతో రైతన్న ముఖాల్లో చిరునవ్వు కనిపించనున్నది. కరువు నేలల్లో సిరుల మాగాణం కానున్నది. బీడు భూములు సాగులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ డిజైనింగ్తో పంటపొలాలు �
పాలమూరుకు జరిగిన అన్యాయం మీద, పాలమూరు రైతుల దుస్థితి మీద ఒకనాడు పాలమూరు కవుల వలపోత ఇది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయమే. ఓట్ల కోసం ఎన్నికల ముందు హామీలు .. ఎన్నికల తర్వాత బడ్జెట్లో కన�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకోనున్నాయి. సచివాలయం లో జరిగిన మొదటి సమీక్షలో జూలై నాటికి కరివెన జలాశయానికి నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు లక్ష్యం నిర్దేశిం�
మంత్రి హరీశ్ రావు | నల్లా తిప్పితే తాగునీరు వచ్చిందని, కాలంతో పని లేకుండా పంటకు నీరందించేది బసవేశ్వర ఎత్తిపోతల పథకం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా తుది డిజైన్లు పూర్తి చేసి కాలువ నిర్మాణ పనులు చేపడతామని ఎక్సైజ్, పర్యాటక శ�