రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానం గందరగోళాన్ని తలపిస్తున్నది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానం అమలవుతున్నది. ఫస్టియర్ నుంచి సెకండియర్కు ప్రమోట్ అయ్యేందుకు ఓయూ.. మహాత్మాగాంధీ వర్సిట�
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కొత్తగా మూడు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కిమ్స్, ఏఐజీ దవాఖానలు, టీ-వర్స్ భాగస్వామ్యంతో ఎండోసోపీ టెక్నీషియన్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ ప్రో
జేఎన్టీయూ హైదరాబాద్లో ఈ నెల 19, 20న హ్యాకథాన్ నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీని బాచుపల్లిలోని నూతన క్యాంపస్ భవనానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో విభాగాన్ని దశలవారీగా వర్సిటీ అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే గ్రంథాలయ తరలింపు ప్రక్రి