2036లో ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న భారత్.. అంతకంటే ముందే మరో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులనూ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
భారత క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ‘ఒలింపిక్ విలేజ్'కు 40 ఎయిర్ కూలర్లను పంపించింది. పారిస్లో ఎండలు మండిపోతుండగా పగటిపూట ఉష్ణోగ్రతలకు క్రీడాకారులు అల్లాడిపోతున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను జులై 4వ తేదీన నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) సన్నద్ధమౌతోంది. ఇందుకోసం కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ మిట్టల్ను రిటర్నింగ్ అధికా�
ఈ యేడాది చివరలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత సెయిలర్లు నేత్ర కుమరన్, విష్ణు శరవణన్, వరుణ్ టక్కర్, కెసి గణపతి వేర్వేరు దేశాల్లో వివిధ పోటీలలో పాల్గొననున్నారు. వారికి అవసరమైన శిక్షణ, పో�