ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖ మీద వేటు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల మీద అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారని సీఎంవో అధికారులు చెప్తున్న�
గడువులోగా పనులు పూర్తికాకుంటే సంబంధిత పథకాల నుంచి ప్రాజెక్టులను తొలగిస్తామని అన్ని రాష్ర్టాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు హెచ్చరించారు.