కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్కు లష్కరే తాయిబా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఎన్నార్సీని అమలుచేస్తే దేశం మొత్తాన్ని తగలబెడతామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని అందులో హెచ్చరించారు.
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ శాంతనూ ఠాకూర్ యూటర్న్ తీసుకొన్నారు. ‘ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ గత వారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసం
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న వేళ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వారం రోజుల్లో సీఏఏను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శాంతనూ �
ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అధికారంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక ఎంతోకాలం ఆమె పార్టీ అధికారంల�