నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను బరిలోకి దించింది. సోమవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థుల జ�
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ స�
హైదరాబాద్లో నిర్వహిస్తున్న జీ 20 వ్యవసాయ మంత్రుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సహకారం బాగున్నదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
వరి సాగు చేసే రైతులతో కేంద్రం బంతాట ఆడుతున్నది. ఒక కేంద్ర మంత్రి వరి సాగు తగ్గించాలంటే, మరో కేంద్ర మంత్రి భారీగా పెంచాలని సూచిస్తున్నారు. సాగు చేసిన ధాన్యానికి మిల్లుల్లో మొలకలు వస్తున్నా, సీఎమ్మార్ సేక�